నరసరావుపేటలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పర్యటన రద్దు

-

పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ ల పర్యటన రద్దు అయింది. పల్నాడు ప్రాంతంలో భారీ వర్షం ఉన్న నేపద్యం లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ ల పర్యటన రద్దు అయింది.

The visit of CM Chandrababu and Deputy CM Pawan Kalyan to Narasa Raopet has been cancelled.

ప్రత్యామ్నాయంగా మంగళగిరి, లేదా పేరేచర్ల ప్రాంతం లో వనమహోత్సవం నిర్వహించాలన్న ఆలోచనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ ల పర్యటన రద్దుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news