BREAKING : ఏలూరు కిడ్నీ మార్పిడి కేసులో ట్విస్ట్‌.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌

-

BREAKING : ఏలూరు కిడ్నీ మార్పిడి కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఏలూరు కిడ్నీ మార్పిడి కేసుకు సంబంధించి.. ప్రధాన నిందితుడు పీ.ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

ఏలూరు కి చెందిన బూసి అనురాధకు డబ్బు ఆశ చూపి కిడ్నీ దోచేసింది ఈ గ్యాంగ్. ఏడు లక్షల కిడ్నీ బేరమాడి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఈ నిందితులు. ఆధార్ కార్డులో పేర్లు మార్చడంతో ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతోంది బాధితురాలు బూసి అనురాధ. బాధితురాలి ఫిర్యాదుతో ఏలూరు వన్ టౌన్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే కిడ్నీ మార్పిడి చేసుకున్న వ్యక్తి ఎర్రంశెట్టి ఉదయ్ తో పాటు మధ్యవర్తులు విచారించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు పీ.ప్రసాద్ ను పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news