ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా 523 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. మరోక రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఏకంగా 523 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,61, 810 కి పెరిగింది.

ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 320 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5566 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 608 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,41, 924 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 44, 086 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 91, 00 , 342 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news