ఏపీ పెన్షన్ దారులకు శుభవార్త..ఆ జీవో జారీ

-

సామాజిక పెన్షన్ల ను రూ.2500 నుంచి రూ . 2750 కి పెంచుతున్నట్లు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నిర్ణయం పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి జగిగే, పెన్షన్ స్కీమ్ పంపిణీ తోనే, ఈ కొత్త పెంపు అమలు లోకి వస్తుందని పేర్కొంది. వికలాంగులు,వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, మత్స్య కారులు, చర్మకారులు, ఎయిడ్స్ బాధితులకు ఈ పెరిగిన పెన్షన్ అమలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news