పవన్ కళ్యాణ్ కామెంట్స్ బాధ కలిగించాయి : బండి సంజయ్

-

పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చర్చించుకో లేదని బండి సంజయ్ కోరారు. మేము ఇబ్బంది పెడితే కేంద్ర పార్టీ కి చెప్పిన సరిదిద్దుకునే వాళ్ళమని.. నాకు చెప్పిన బాగుండేదని అన్నారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు కామెంట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వారిని కలిశామని అయితే పోలింగ్ రోజు పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం బాధ కలిగించాయని అన్నారు.

న్యూట్రల్ గా ఉంటే బాగుండేదని గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలపడం వలన ప్రజల్లో అయోమయం నెలకొందని అన్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ నేత డీకే అరుణ, జనసేనతో తమకు పొట్టు లేదని అది కేవలం ఏపీ వరకే పరిమితం అని పేర్కొన్నారు. బీజేపీ సోషల్ మీడియా సైతం ఈ అంశం మీద కొన్ని కామెంట్స్ చేయడంతో పవన్ ఇలా స్పందించారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news