*పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా జగన్ ఆదేశాలు

-

టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కు బిగ్‌ షాక్ తగిలింది. పయ్యావుల కేశవ్‌ కు సెక్యూర్టీ విత్ డ్రా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. పయ్యావుల కేశవ్ గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి పయ్యావుల కౌంటర్ ఇచ్చాకే సెక్యూర్టీని విత్ డ్రా చేసిందని టీడీపీ పార్టీ దీనిపై ఆరోపణలు చేస్తోంది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్‌ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే… పయ్యావుల కేశవ్‌ కు సెక్యూర్టీ విత్ డ్రా చేసుకోవడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగిందంని టీడీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news