BREAKING: ఏపీ మంత్రికి తీవ్ర అస్వస్థత

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమలాపురంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పినిపే విశ్వరూప్. అనంతరం ఆయన తీవ్ర స్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మంత్రిని రాజమండ్రి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటనన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news