BREAKING: సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరేందుకు తాడేపల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్.. అత్యవసరంగా గండవరం ఎయిర్పోర్ట్ లోనే లాండింగ్ చేశారు. ప్రస్తుతం నిపుణులు విమాన లోపాన్ని గుర్తించి సరి చేసే పనిలో ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రికి పెను ప్రమాదం తప్పింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news