BREAKING: సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. శోభ వెంట కెసిఆర్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఏఐజి ఆసుపత్రికి చేరుకున్నారు.

శోభ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం కేసీఆర్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. డాక్టర్లు చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పలువురు మంత్రులు సైతం ఆసుపత్రికి చేరుకుంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news