BREAKING: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ నేత లిజ్‌ ట్రస్‌

-

బ్రిటన్ కొత్త ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ నేత లిడ్ ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అయిన రిషి సునక్ పై ఆమె గెలుపొందారు.కొద్దిసేపటి క్రితమే ప్రధాని ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. బోరిస్ జాన్సన్ తర్వాత లీజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వెస్ట్ మినిస్టర్ లోని కాన్ఫరెన్స్ సెంటర్ లో ఇవాళ సర్ గ్రహం బ్రాడీ ప్రకటన చేశారు. కన్జర్వేటివ్ రేసులో లీజ్ ట్రస్ కు 81,326 ఓట్లు పోలయ్యాయి.

రిషి సునక్ కు 60,399 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఎలక్టరేట్ సంఖ్య 172, 437. ఇందులో 82.6 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేపర్లను తిరస్కరించారు. రిషి సునక్ పై లీజ్ ట్రస్ 21 వేల ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news