ప్రభాస్, బన్నీ అరుదైన ఘనత..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను పోస్ట్ చేయడంతో పాటు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక మరో వైపు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. అయితే ఈ ఇద్దరు హీరోలు తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు.

ఇటీవలే సోషల్ మీడియా ఆధారంగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ లోని హీరోలందరి లో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది ప్రభాస్ అల్లుఅర్జున్ అన్నది తెలిసింది . మొదటి రెండు స్థానాల్లో బన్నీ ప్రభాస్ ఉన్నారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ వున్నారు.. ఇక చివరి స్థానాల్లో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news