BREAKING : కరోనా నాజిల్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి

-

ప్రస్తుతం చైనాలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరగడానికి కారణం కరోనా వైరస్ ఒమిక్రాన్ బీఎఫ్ 7(Omicron BF.7) సబ్ వేరియంట్(Omicron BF.7) అని భావిస్తున్నారు. భారత్‌లోనూ ఆ Omicron BF.7 వేరియంట్ కనిపించడం మన దేశంలోని వైద్యులను కూడా ఆందోళనకు గురవుతున్నారు.

అయితే, ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నాజిల్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18 ఏళ్లు పైబడినవారికి ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కరోనా నాజిల్‌ వ్యాక్సిన్‌ కు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news