రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ యత్నం..చాడా, కూనంనేని అరెస్ట్

-

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరింది. దీంతో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటుండగా, వారిని తోసుకుంటూ భారీ కేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

మరోవైపు రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అయితే, ధర్నా ఉద్రిక్తతగా మారడంతో.. సీపీఐ నాయకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద.. సీపీఐ కార్యదర్శి కూనం నేని మరియు మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news