IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో.. 34 మ్యాచ్ లు పూర్తి కాగా… ఇవాళ 35 వ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ టోర్నీలో… ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

దుబాయ్ లోని షార్జా వేదికగా ఇవాల్టి మ్యాచ్ జరగనుంది. అయితే కాసేపటి క్రితమే… ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ టీం మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (సి), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news