BREAKING : 28న యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

-

యాదాద్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు వెళ్లనున్నారు. ఈ నెల 28న జరగనున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని…ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

గత ఏడాది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని…ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే తరహాలో ఈ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని…ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై నేడు యాదాద్రికి వెళ్ళనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కాగా 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news