అమెరికా, లండన్‌ లో కరెంట్‌ పోయినా..హైదరాబాద్‌లో మాత్రం పోదు – సీఎం కేసీఆర్‌

-

BREAKING : హైదరాబాద్ 2వ విడత మెట్రోకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాసేపటి క్రితమే రాయ దుర్గం చేరుకున్న సీఎం కేసీఆర్‌… హైదరాబాద్ 2వ విడత మెట్రోకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

అమెరికా, లండన్‌ లో కరెంట్‌ పోయినా..హైదరాబాద్‌లో మాత్రం పవర్‌ కట్స్‌ ఉండబోవని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. సమైక్య పాలనలో… చాలా కరెంట్‌ కట్స్‌ ఉండేవని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. కరెంట్‌ కోతలు లేకుండా చేశామన్నారు. ఇక హైదరాబాద్‌ వ్యాప్తంగా మెట్రో సేవలు ఉండేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ 2వ విడత మెట్రో పనులను త్వరిత గతంగా పూర్తి చేస్తామని ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news