గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశం.. అదే ఎజెండా..!

-

మునుగోడు ఉప ఎన్నికలపై ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది.  ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,  నియోజకవర్గ కమిటీ కన్వీనర్ మధుయాష్కీలతోపాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశం మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుందని కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్​ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశాలల్లో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల అంశంపైనే చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news