బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌, ప్రియాంక,సోనియా..30మందితో స్టార్ క్యాంపెయిన్ లిస్ట్‌ రెడీ చేసిన కాంగ్రెస్‌.

-

బీహార్‌లో మొదట విడత పోలింగ్ జరిగే నియోజక వర్గాల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అయ్యింది. తొలివిడత ప్రచారంలో 30మందితో కూడిన స్టార్ క్యాంపెయిన్ను పార్టీ ప్రకటించింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా కాంగ్రెస్ పాలిట రాష్ట్రల సీఎంలు మాజీ సీఎంలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని మహాకూటమి ప్రయత్నం మొదలుపెట్టింది..దేశంలో కరోనా విజృంభన, ఆర్థిక వ్యవస్థ పతనంపై కాంగ్రెస్‌ ఎన్నికల అస్త్రాలుగా మార్చుకోనుంది..ముఖ్యంగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో మహిళలపై ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల అంశాన్ని రాహుల్ ,ప్రియాక గాంధీ ఎన్నికల ప్రచారాస్తాలు కానున్నాయి…మరో వైపు అధికార పార్టీ కూటమీ కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది..పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేందుకు సీఎం నితిశ్ కుమార్ నేతృత్యంలోనిక ఎన్డీఏ కూటమి విశ్వప్రయత్నాలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news