కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కి కరోనా పాజిటివ్..

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆజాద్ గారు. తనతో పాటు కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. 71సంవత్సరాల వయసు గల గులాం నబీ ఆజాద్, బీహార్ ఎలక్ష్జన్ల ప్రచారంలో కీలకంగా ఉన్నాడు. 20మంది స్టార్ ప్రచారకుల్లో గులాంనబీ ఒకరు.

ఐతే కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఇప్పటివరకు నలుగురు కరోనా బారిన పడగా, అభిషేక్ సింఘ్వి మాత్రం దాన్నుండి రికవరీ అయ్యారు. మిగతా వారిలో అహ్మద్ పటేల్, మోతీలాల్ వోహ్రా, గులాం నబీ ఆజాద్ ట్రీట్ మెంట్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news