ఏపీలో దారుణం.. మద్యం తాగించి బాలికపై అత్యాచారం

-

ఏపీలోని గుంటూరు శివారుకు చెందిన బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట ఇన్‌ స్టాగ్రామ్‌ లో తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి. గ్రేస్ బాబుతోం బాలికకు పరిచయం ఏర్పడింది. గ్రేస్‌ బాబు తన స్నేహితులైన వెలిచర్ల రిక్కీ.. దామా మణికంఠలను ఆ బాలికకు పరిచయం చేశాడు.

అయితే.. ఈ బుధవారం వీరు గుంటూరు శివారులో ఓ హోటల్‌ గదితీసుకుని మద్యం సేవించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటలకు రిక్కీ ఆ బాలికకు వీడియోకాల్‌ చేసి.. గ్రేస్‌ బాబు మద్యం తాగి హోటల్‌ లో పడిపోయాడని.. మీరొస్తేనే అన్నం తింటానంటున్నాడని నమ్మించాడు. అనంతరం. ద్విచక్ర వాహనంపై ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. దీంతో అక్కడికి ఆ బాలికను తీసుకుని పోయారు. అనంతరం.. ఆ బాలికకు మద్యం తాగించి.. లైంగిక దాడిచేశారు. ఇక సంఘటన పై పోలీసులకు సమచారం అందడంతో.. వారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news