కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

-

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీకొట్టింది.

అయితే.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఇక ఇందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news