BREAKING : భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

-

జార్ఖండ్ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఏకంగా ఐదుగురు మావోయిస్టు మృతి చెందారు. జార్ఖండ్ లోని చిత్ర జిల్లా సమీపంలో ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు మావోయిస్టులపై 25 లక్షలు రివార్డులు ఇప్పటికే ప్రకటించారు పోలీసులు.

ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన మరో ముగ్గురు పైన ఐదు లక్షల రూపాయల రివార్డులు కూడా ఉంది. ఎన్కౌంటర్ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసుల క్యూబింగ్ కొనసాగుతోంది. ఈ ఘటన స్థలం నుంచి రెండు ఏకే 47 లో స్వాధీన పర్చుకున్నారు అధికారులు. జార్ఖండ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నాయకుడు చనిపోయాడని చెబుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news