డేటింగ్‌ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో…!

-

డేటింగ్‌ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కోల్‌కతాలో ఉన్న కాల్ సెంటర్‌పై దాడి చేసి అరెస్ట్ చేశారు. 16 మంది అమ్మాయిలకు 41crp నోటీసులు ఇచ్చారు పోలీసులు.

ఆనంద్ కర్, బుద్ద పాల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దేశవ్యాప్తంగా భారీగా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుండి రెండు లాప్ టాప్స్, 24 మొబైల్ ఫోన్స్, 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news