ఉమ్మడి ఓరుగల్లుకే తలమానికమైన, యునేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఈరోజు భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మొక్కులు చెల్లించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అద్భుత రామప్ప శిల్పకళలను పర్యాటకులు తమ కెమెరాలో బంధించుకుంటున్నారు. రామప్ప గార్డెన్లో, అలయ పరిసరాల్లో భక్తులు సరదాగా గడుపుతున్నారు.
రామప్ప ఆలయంలో భక్తుల కోలాహలం
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే !
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే ఆయా పార్టీలు జెట్...
Ganesh -
IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్… రాజస్థాన్ టార్గెట్ ఎంత అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్...
Ganesh -
వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా : పవన్ కళ్యాణ్
కాకినాడ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబులపై జనసేన చీఫ్...
Ganesh -