సింపతీ కోసం షర్మిల, విజయమ్మను కూడా జగన్ చంపొచ్చు : డీఎల్ రవీంద్రారెడ్డి

-

సింపతీ కోసం షర్మిల, విజయమ్మను కూడా జగన్ చంపొచ్చు అంటూ డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. నిన్న డీఎల్ రవీంద్రారెడ్డి..మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం కాదు భారతి రాజ్యాంగ నడుస్తుందని ఫైర్‌ అయ్యారు డీఎల్ రవీంద్రారెడ్డి.

షర్మిల, విజయమ్మ జాగ్రత్తగా ఉండండి, జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సింపతీ కోసం మిమ్మల్ని చంపుతాడు.. కాబట్టి మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండని కోరారు డీఎల్ రవీంద్రారెడ్డి. ఎన్నికల కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి ఏదైనా చేస్తాడని.. ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పింది చేస్తాడని ఆరోపణలు చేశారు. కాబట్టి షర్మిల, విజయమ్మ జాగ్రత్తగా ఉండండని కోరారు డీఎల్ రవీంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news