England vs India : నేడు ఇండియా – ఇంగ్లండ్ రెండో టీ20..7 గంటలకే మ్యాచ్

-

ఇవాళ ఇంగ్లండ్‌, టీమిండియా ఈ రెండు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ లో జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌ లో టీమిండియా విజయం సాధించగా…ఈ మ్యాచ్‌ లోనూ గెలిచి.. సిరీస్‌ సాధించాలని చూస్తోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

జట్ల అంచనా

ఇంగ్లండ్‌ XI: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (c&wk), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, మాట్ పార్కిన్సన్, రీస్ టోప్లీ, రిచర్డ్ గ్లీసన్/టైమల్ మిల్స్

టీమిండియా XI: రోహిత్ శర్మ ( సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/ దినేష్ కార్తీక్ (వి కె), రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news