రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెరాస దే అధికారమని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెరాస ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, పాలనా విధానాలే మమల్ని గెలిపిస్తాయన్నారు. చివరి ఆరు నెలలు ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల వాతావరణమే ఉంటుంది, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసమే వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈటల వ్యక్తం చేశారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు
ఎన్నికలెప్పుడు వచ్చిన అధికారం మాదే
-
Previous article
Read more RELATEDRecommended to you
కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. రెండు షాపులు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధం..!
హైదరాబాద్ లో కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి.. రెండు షాపులు,...
Anji N -
విజయ్ మాల్యా వస్తే మాకు అప్పగించండి.. ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యాపై...
జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు: వైఎస్ షర్మిల
తిరువూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ...