బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్ దియరా ఘాట్ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ భారతి, సమతా రెడ్డి!
YS Bharti and Samatha Reddy are rushing in the...
కాంగ్రెస్ను ఖాళీ చేసి…రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు – అర్వింద్ ధర్మపురి
కాంగ్రెస్ను ఖాళీ చేసి...రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అంటూ బీజేపీ ఎంపీ...
Telangana : ఎన్నికల తనిఖీల్లో రూ.104 కోట్ల సొత్తు సీజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నగారా మోగిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్...