షాకింగ్ : ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది కిడ్నాప్

-

ఐదుగురు ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది కిడ్నాప్ కు గురయ్యారు. శుక్రవారం దక్షిణ యు మెన్ లో ఐదుగురు సిబ్బందిని కిడ్నాప్ చేశారని తెలిపారు యూఎస్ అధికార ప్రతినిధి గీకి. హోం మిషన్ లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యోమెన్ లో పని చేస్తున్నారని… ఈ క్రమంలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా దుండగులు వారి ని కిడ్నాప్ చేశాడని చెబుతారు.

వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యోమేన్ లో ఐక్యరాజ్యసమితి అధికార రస్సెల్ గీకి పేర్కొన్నారు. కాగా సౌదీ నేతృత్వంలోని మిలటరీ సంకీర్ణం…2015 నుంచి యోగం లో ఇరాన్- అలైండ్ హౌ టూ గ్రూప్ తో పోరాడుతుంది. 2015లో హౌ టు డు రాజధాని సనా మంచి ప్రభుత్వాన్ని బహిష్కరించిన తర్వాత… యోమెన్ అంతర్యుద్ధంలో సంకీర్ణం జోక్యం చేసుకుంది. ఈ సంఘర్షణలో ఇప్పటికే పదివేల మంది చనిపోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో యొమెన్ లో సంక్షోభం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news