మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంలో భాగంగా వేదికపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు బొత్సను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చీపురుపల్లిలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దింతో వెంటనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ను ఆస్పత్రికి తరలించారు.