పెరుగుతూనే ఉన్న పసిడి…!

-

లాక్ డౌన్ ఉన్నా సరే బంగారం ధరలు పెరగడం మాత్రం ఆగలేదు. ప్రతీ రోజు ఎంతో కొంత బంగారం పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 150 రూపాయల పెరిగింది. దీనితో 43,750 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 150 రూపాయలు పెరగడంతో 46,550 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాములకు 150 రూపాయల వరకు పెరిగింది. 43,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 150 రూపాయల వరకు పెరిగింది. దీనితో 46,550 రూపాయలకు చేరుకుంది బంగారం.

దేశ రాజధాని ఢిల్లీ లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలు  వరకు తగ్గింది. దీనితో 46,300 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయల వరకు తగ్గడంతో 44,560 రూపాయలుగా  ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news