పసిడి, వెండి పరుగులు… ఇవాళ ఎంత పెరిగిందంటే..?

-

న్యూఢిల్లీ: పసిడి పరుగులు పెడుతోంది. రోజు మాదిరే ఇవాళ కూడా ధరలు పెరిగాయి. నిన్నతో పోల్చితే ఈ రేటు 10 గ్రాములపై రూ. 120 పెరిగింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 46.430 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47.430గా ఉంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ. 48,340కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,310గా విక్రయాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయం బంగారానికి ఏర్పడిన డిమాండ్ వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

ఇక వెండి కూడా బంగారం బాటలో నడిచింది. అయితే ఈ రోజు వెండి కేజీపై రూ.1200 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 70.400గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవి:

Read more RELATED
Recommended to you

Latest news