ICC Mistake : ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం..!

-

ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ ఆధారంగా టెస్టుల్లో టీమిండియా 115 పాయింట్స్‌ తో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఆసీస్‌ 111 పాయింట్స్‌ తో ఉన్నాయి.

అయితే, అదే రోజు లెక్కలు మొత్తం మారిపోయాయి. మళ్లీ ఆసీస్‌ తిరిగి తొలి స్థానానికి చేరింది. ఈ తేడా మొత్తం టెక్నికల్‌ గ్లిచ్‌ కారణంగా జరిగిందని ఐసీసీ తెలిపింది. అటు ప్లేయర్ల విషయానికి వస్తే, వన్డేల్లో సిరాజ్‌ నెంబర్‌ 1 బౌలర్‌ గా, జడేజా నంబర్‌ 1 టెస్ట్‌ ఆల్‌ రౌండర్‌ గా, పొట్టి క్రికెట్‌ లో నెంబర్‌ 1 సూర్య, టెస్టుల్లో నంబర్‌ 2 బౌలర్‌ గా, నెంబర్‌ 2 ఆల్‌ రౌండర్ గా అశ్విన్‌ నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news