రెండో టెస్టులో టీమిండియా గెలుపు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం

-

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ పూర్తయింది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో అందరూ ఊహించినట్లుగానే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏకంగా 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది.

ind vs eng, edgbaston
ind vs eng, edgbaston

ఇక ఈ రెండు జట్ల మధ్య మరో 3 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదే సమయంలో గిల్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇలా అందరూ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news