IND VS AUS : తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్‌.. 109 పరుగులకే ఆలౌట్‌

-

భారత్‌-ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌ లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కుప్పకూలింది. కేవలం 109 పరుగులకే ఆలౌట్‌ అయింది ఇండియా. ఇందులో రోహిత్ శర్మ 12 పరుగులు, శుభమన్ గిల్ 21 పరుగులు, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు. అటు పూజార, అయ్యర్ , జడేజా గోరంగా విఫలమయ్యారు.

అయితే, ఏడో ఓవర్ లో క్విక్ రన్ కోసం ప్రయత్నించిన టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్ మన్ డైవ్ చేసి గాయపడ్డాడు. గిల్ కు పొట్ట పక్క భాగంలో తీవ్రంగా గాయమైంది.ఆ తర్వాత ఓవర్ లోనే కూహ్నమాన్ పెవీలియన్ కు పంపాడు. గిల్, అన్ని ఫార్మాట్ లో అద్భుతంగా ఆడుతూ సెంచరీలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news