ఇండియా తగ్గుతున్న కరోనా : కొత్తగా 18,132 కేసులు

-

మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా… ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య… భారీగా పడిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో… ఇండియా వ్యాప్తంగా 18,132 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,27,347 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.16 శాతంగా ఉంది. ఇక దేశం లో తాజాగా 193 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,50,782 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21, 563 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 95,19,84,373 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సం ఖ్య 3,32,93,478 కు చేరడం శుభ సూచకం.

Read more RELATED
Recommended to you

Latest news