నేడే న్యూజిలాండ్ – ఇండియా చివరి టీ20..

-

ఇవాళ న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం… ఈ మూడో టి20 7:00 సమయంలో ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరికి టి20 మ్యాచ్ ఇదే కానుంది. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ పై కన్నేసింది టీం ఇండియా. అట్ల అంచనా…

టీమిండియా : రోహిత్ శర్మ, KL రాహుల్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, R అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ / అవేష్ ఖాన్

న్యూజిలాండ్‌ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news