మా అమ్మాయి చంపిన వాళ్ళను ఊరికే వదలవద్దని ఇంటర్ విద్యార్థి తన్మయి తల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. మేము మా అమ్మాయి కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సరిగ్గా పట్టించుకోలేదు ? అంటూ ఆరోపణలు చేశారు. మా అమ్మాయిని ఎంత మంది చంపారో తెలీదు, చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుతున్నట్లు వెల్లడించారు ఇంటర్ విద్యార్థి తన్మయి తల్లి.

కాగా, ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య జరిగింది. ఇంటర్ విద్యార్థి తన్మయిని తలపై కొట్టి చంపిన దుండగులు.. ఇంటర్ విద్యార్థికి నరకం చూపించారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని తలపై కొట్టి కిరాతకంగా చంపి.. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేశారు ఆగంతకులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకొని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు.
మా అమ్మాయి చంపిన వాళ్ళను ఊరికే వదలదు.
మేము మా అమ్మాయి కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సరిగ్గా పట్టించుకోలేదు?
మా అమ్మాయిని ఎంత మంది చంపారో తెలీదు, చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుతున్న – ఇంటర్ విద్యార్థి తన్మయి తల్లి pic.twitter.com/mdifRSNYY8
— greatandhra (@greatandhranews) June 9, 2025