BREAKING : చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు

-

BREAKING : చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రేంజ్‌ రోవర్‌ కారు వ్యవహారంలో చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే కారు వ్యవహారంలో నోటీసులు జారీ చేశారు.

బినామీ పేరు మీద కారు కొనుగోలు చేసిన చీకోటి ప్రవీణ్… మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ షోకాజు నోటీసులు జారీ చేశారు. భాటియా ఫర్నిచర్ పేరుతో కారు చేసిన చికొటి ప్రవీణ్… ఇక్కడికే ఫేమ కేసును ఎదుర్కొంటున్నారు. అలాగే, క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్.. ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇక కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news