తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు..

-

దసరా పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. దుష్ట శక్తులపై దుర్గా మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు.

ఇక అందరికీ దసరా శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే విజయదశమి పర్వదినానా ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news