BREAKING : సిఎం కేసిఆర్ ను కలిసిన జగ్గారెడ్డి

-

ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే… సభలో సిఎం కేసిఆర్ ని కలిశారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మియాపూర్ నుండి సంగారెడ్డి రాం మందిర్ -సదశివాపేట్ ఎం ఆర్ ఎఫ్ వరకు మెట్రో రైలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు రిప్రెసెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

అయితే, జగ్గారెడ్డి ప్రత్తిపాదన పై సానుకూలంగా స్పందించారు సిఎం కేసీఆర్. ఈ అంశం పై అధ్యయనం చేయాలనీ అధికారులకు ఆదేశాలిచ్చారు సిఎం కేసీఆర్. అలాగే, Group 1 మెయిన్స్ ఎంపిక విధానం లో 1:50 కాకుండా 1:100 కి అవకాశం ఇవ్వాలని సిఎం కేసీఆర్ కి రిప్రెసెంటేషన్ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఈ అంశం పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు సిఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news