సీఎం జగన్‌ను ‘ఒరేయ్’ అంటూ లోకేశ్ ఆగ్రహం

-

సీఎం జగన్ పై లోకేష్ చేసిన వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి. తనపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, సీఎంను ‘ఒరేయ్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వాడికి దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రమ్మని చెప్పండన్నారు నారా లోకేష్.

వైయస్సార్, జగన్ పాదయాత్ర చేస్తే బాబు గారు మైక్ ఇచ్చారు. నేను యాత్ర చేస్తే నా మైక్ లాక్కుంటారు. నేను లోకేష్ ను, టెర్రరిస్టుని కాదు. నన్ను చూస్తే జగన్ కు ఉచ్చపడుతుంది’ అని హెచ్చరించారు.జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌లో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయ‌ని చెప్పేందుకు సోద‌రి మోహ‌న జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌. పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చ‌లేక‌ భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news