BREAKING : గవర్నర్ తమిళిసైకి కేసీఆర్ సర్కారు లేఖ

-

గవర్నర్ తమిళిసైకి తెలంగాణ సర్కారు లేఖ రాసింది. రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవాలని లేఖలో పేర్కొంది. 2020 నుంచి పబ్లిక్ గార్డెన్ లోనే ప్రభుత్వము గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.

2021లో రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తమిళి సై హాజరు కాలేదు. గత ఏడాది కూడా రిపబ్లిక్ డే రోజున రాజ్ భవన్ లోనే గవర్నర్ జెండాను ఎగురవేశారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి గవర్నర్ తమిళిసైకి తెలంగాణ సర్కారుకు మధ్య గ్యాప్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్‌ సర్కార్‌ లేఖ రాయడంపై.. హాట్‌ టాపిక్‌ గా మారింంది. మరి తెలంగాణ సర్కార్‌ లేఖపై గవర్నర్ తమిళిసై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news