IPL 2023: కోల్ కతా ముందు భారీ టార్గెట్… రస్సెల్ రాణిస్తే ?

-

ఐపీఎల్ మొదలైన రెండవ రోజే డబల్ హెడర్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయింది. ఈ రోజు మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మొహాలీ లో తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ నితీష్ రానా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పంజాబ్ ఆది నుండి బౌలర్లపై విరుచుకుపడింది. నిర్ణీత ఓవర్ లలో పంజాబ్ అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ లో ప్రభుసిమ్రాన్ (23), ధావన్ (40), రాజపక్స (50) , జితేష్ శర్మ (21), కర్రను (26) ఆకట్టుకున్నారు.

కోల్కతా బౌలర్లలో ఉమేష్ మరియు వరుణ్ లు తప్ప అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ టార్గెట్ ను చేధించాలంటే రస్సెల్, నరైన్ , నితీష్ రానా లు రాణించాల్సిందే. మరి కోల్కతా టార్గెట్ ను ఛేదిస్తుందా తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news