కలసి పని చేద్దాం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దాం – కోమటి రెడ్డి

-

కలసి పని చేద్దాం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దామని కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నమ్మకండి.. కాంగ్రెస్ ని అధికారం లోకి తెద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇక్కడ ఎదో చేసినట్టు మహారాష్ట్ర గురించి మట్లాడుతున్నారు… కేసీఆర్ ప్రమాణం చేయాలని ఆగ్రహించారు.

సింగరేణి ప్రైవేటీకరణకు ఒప్పుకున్నవా..లేవా అని నిలదీశారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. కాంగ్రెస్ బలగం అంతా వచ్చింది… భట్టి..వైస్ తో కలిసి పాదయత్ర చేశారన్నారు. ఇప్పుడు భట్టి ని చూస్తే… వై ఎస్ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. మరో వైపు పీసీసీ పాదయాత్ర చేస్తున్నారన్నారు కోమటిరెడ్డి. చేతిలో ఉన్న మంత్రి పదవే ఇవ్వలేదు… అందరికి దళిత బందు ఇస్తాడా..? అని నిలదీశారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news