ఇప్పటికైనా రూ.18వేల కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీ నుండి తప్పుకుంటాం, బీజేపీ సిద్ధమా? – KTR

-

ఇప్పటికైనా రూ.18వేల కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీ నుండి తప్పుకుంటాం, బీజేపీ సిద్ధమా? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR మరోసారీ ఛాలెంజ్ చేశారు. నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు.. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ 18,000 Cr కాంట్రాక్టు ఇచ్చారని ట్వీట్ చేశారు.

ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు ₹18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ చేశారు.నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు.. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ 18,000 Cr కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు ₹18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news