BREAKING : ఈనెల 22న PSLV-C55 ప్రయోగం

-

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 22న మధ్యాహ్నం 1.49 గంటలకు PSLV-సి 55 వాహక నౌకాను నింగిలోకి పంప నుంది.

ఈ ప్రయోగంతో సింగపూర్ కు చెందిన టిఈఎల్ ఈఓఎస్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనుంది. అలాగే వాహక నౌకలోని నాలుగో దశలో ఇస్రోకు చెందిన పేలోడ్ ను కక్షలోకి పంపి పరీక్షించనున్నారు. షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి వాహక నౌకకు నింగిలోకి పంపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news