సీఎం కేసీఆర్‌, చంద్రబాబులకు మంత్రి అజయ్‌ ఆహ్వానం

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దంపతులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. మంత్రి అజయ్‌ వియ్యంకుడు దామవరపు శ్రీనివాసరావు దంపతులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ వ్యాపారవేత్త బొల్లినేని శీనయ్య తదితరులున్నారు.

తన కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంత్రి అజయ్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వియ్యంకుడితో కలిసి వెళ్లి పెళ్లి శుభలేఖను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news