కోరమండల్ ప్రమాద బాధితులకు ఒడిశా ప్రభుత్వం పరిహారం

-

కోరమండల్ ప్రమాద బాధితులకు ఒడిశా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నినర్ణయం తీసుకుంది. ఒడిషా కు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని, గాయపడిన వారికి లక్ష చొప్పున ఎక్స్ గ్రేశియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కార్. ఈ మేరకు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news