corona
ఈ బీజేపీ ఎమ్మెల్యే నోటి &[email protected] చూశారా?
సమయం సందర్భంగా లేకుండా, అవసరం లేని మాటలు మాట్లాడుతూ... అదేదో గొప్ప విషయం అన్నట్లు, ఒక వర్గానికి తామేదో నాయకులమన్నట్లు ఫీలవుతుంటారు కొందరు నాయకులు. ఈ విషయంలో ఒక వర్గాన్ని వ్యతిరేకించడంలో తమదే పై చేయి అని ఫీలయిపోతుంటారు.. మరో వర్గానికి మేమే సామంతులం అన్నట్లు సంకేతాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్...
corona
ఈ జన్మలో చూస్తామనుకోలేదు… గంగానదిలో డాల్ఫిన్స్!
కరోనా రావడం మంచిదా చెడ్డదా అంటే... మొదట్లో మాత్రం... ఏమిటండీ ఇది, లోకంలో పాపం పేరుకుపోయిందన్ని ఒకరంటే... చైనా వాడి నక్క చేష్టలు అండి ఇవి అని మరొకరన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో కూడా... ఏమిటండి ఈ దరిద్రం... రోజంతా ఇంట్లో లుంగీలు కట్టుకుని, మెడచుట్టూ పౌడర్ రాసుకుని, టీవీ రిమోట్ లో...
corona
సింగర్ కనికా కపూర్.. కరోనా పేషెంట్ల కోసం ప్లాస్మా దానం..
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేసింది. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించింది. లండన్లో కరోనా బారిన పడి భారత్కు వచ్చిన కనికా కపూర్ ఇక్కడ రెండు పెద్ద పార్టీల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెకు కరోనా...
corona
55 ఏళ్ళు దాటిన పోలీసులకు లీవ్… !
కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు వయసు పైబడిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళు బయటకు రావాలి అంటే చాలు భయపడుతున్నారు. ఇక వయసు పైబడిన పోలీసులు అయితే ఇప్పుడు డ్యూటి చెయ్యాలి అంటే నానా కష్టాలు పడుతున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటి చేసే పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేసే...
corona
కరోనా పేషెంట్లు కోరుకుంటే వారిని ఇండ్లలోనే ఉంచుతాం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగులు తాము కోరుకుంటే.. వారిని తమ తమ ఇండ్లలోనే క్వారంటైన్లో ఉంచుతామని ఆమె అన్నారు. ప్రభుత్వం పేదలకు, వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికే సహాయం చేస్తుందన్నారు. కరోనా రోగులకు అందించే చికిత్స విషయమై దీదీ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
కాగా...
భారతదేశం
నర్సు యూనిఫామ్లో ఆస్పత్రికి వచ్చిన మేయర్
మహారాష్ట్రలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే అక్కడ 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిషోరి పెడ్నేకర్ సోమవారం నర్సు యూనిఫామ్లో ఆస్పత్రిని సందర్శించి కరోనాపై పోరాడుతున్న వైద్య...
corona
ఆ పార్టీలో డబ్బా రాజకీయాలెక్కువయ్యాయ్…!
జాతీయ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారనే వాదన బలం గా వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీని బీజేపీ నేతలు పనిగట్టుకుని ప్రస్తుతి స్తున్నారని అంటున్నాయి జాతీయ మీడియా కథనాలు. వారు వీరు అనే తేడాలేకుండా అధికారుల నుంచి బీజేపీ పార్టీ నాయకులు , కేంద్ర మంత్రులు కూడా...
corona
అన్ని వస్తువులను అమ్మేందుకు అనుమతివ్వండి.. కేంద్రానికి ఫ్లిప్కార్ట్, అమెజాన్ విజ్ఞప్తి..
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ దేశంలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ఉన్నప్పటికీ నాన్ ఎసెన్షియల్ (అత్యవసరం కాని) వస్తువులను కూడా అమ్మేందుకు తమకు అనుమతివ్వాలని ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తాము కోవిడ్ 19 వ్యాప్తి...
corona
గుడ్ న్యూస్.. రూ.1వేయికే కరోనా వ్యాక్సిన్.. అందుబాటులోకి తేనున్న పూణె కంపెనీ..!
కరోనా మహమ్మారితో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ...
offbeat
ఉగ్రవాది చస్తే ఎవరికి ఇవ్వకుండా కాల్చేయండి…!
ఒక పక్క కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా ఉన్నా సరే ఉగ్రవాదులు మాత్రం సరిహద్దుల్లో భారత ఆర్మీ సహా పలువురిపై దాడులకు దిగుతున్నారు. దీనితో నిఘా వర్గాల సహకారంతో ఉగ్రవాదులను ఎరేస్తున్నారు. దాదాపు 20 రోజుల్లో 15 మందికి పైగా ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపింది. గతంలో ఎవరిని అయినా ఉగ్రవాదులను కాల్చి...
Latest News
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?
మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి....